ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పథకాలను లబ్దిదారులకు చేరువయ్యేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ వాలంటీర్. ఇది సేవతో కూడుకున్న పనని ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వాలంటీర్లుగా సేవ చేస్తున్న వారికి గౌరవ వేతనం కింద కొంత నగదును చెల్లిస్తోంది