దేశ వ్యాప్తంగా వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో.. అనేక రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.