అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ కు సవాలక్ష కారణాలు కన్పిస్తున్నాయి. ఆయన సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా చెస్తున్న ఆరోపణలు, గుప్పిస్తున్న విమర్శలు ఓ కారణమైతే.. జగన్ సర్కార్ పై రఘురామ కృష్ణరాజు వేస్తున్న కేసులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైంది అమూల్ డెయిరీ కేసు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవల్పమెంట్ ఫెడరేషన్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ […]