ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజు బడ్జెట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, కావాల్సిన తీర్మానాలు అన్నీ అయిపోయాయి. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ కి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పూర్తిగా ట్రాక్ తప్పి రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ లేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదన్న ఆలోచన కూడా లేకుండా జోగీ రమేశ్ రఘురామపై దారుణమైన పదజాలం వాడారు. మా సీఎం జగన్ […]