స్వదేశంలో టెస్టు మ్యాచ్ జరిగితే చాలు టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటీ పడీ వికెట్లు తీయడానికి రెడీగా ఉంటారు. కొన్నేళ్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు నరకం చూపించిన అశ్విన్, జడేజా జోడీ అరుదైన జాబితాలోకి చేరిపోయింది.