పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.