చదువు పూర్తై ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతీ యువకులకు పలు కంపెనీలు మోస పూరిత ప్రకటనలతో ఆకర్షిస్తుంటాయి. ఆ ప్రకటనల పట్ల అవగాహన లేక చాలా మంది మోస పోతుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అని చెప్పి అమాయకులను మోసం చేసిన ఆ సంస్థ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.