మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఇంట విషాదం నెలకొంది. పీవీ నరసింహారావు పెద్దల్లుడు నచ్చరాజు వెంకటకిషన్రావు(83) హిమాయత్నగర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామం. పీవీ పెద్దకుమార్తె శారదాదేవి ఆయన భార్య. ఆయనకు ముగ్గురు కుమారులు. ఇది చదవండి: వైద్యం పేరుతో RMP డాక్టర్ దారుణం! సొంత భార్యనే! పెద్ద కుమారుడు ఎన్వీ సుభాష్ ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధికార […]