ప్రో కబడ్డీ లీగ్ 2021లో శనివారం పుణేరి పల్టాన్తో చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్ను విజయం దిశగా నడిపించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్ట్ హాఫ్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-13తో అధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 20-14తో మంచి అధిక్యత […]
దేశీయ క్రీడ కబడ్డీకి కమర్షియల్ హంగులు అద్ది ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రో కబడ్డీ లీగ్ సందడి మళ్లీ మొదలైంది. గతేడాది కరోనా కారణంగా ప్రో కబడ్డీ లీగ్ జరగలేదు. ఇప్పుడు సీజన్ 8 ప్రారంభమైంది. బుధవారం తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ను ఓడించింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు […]