పీవీ సింధు.. బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచడంలో ఆమె కృషి ఎంతో ఉంది. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే కాకుండా.. ఇటీవల కామన్వెల్త్ లో క్రీడల్లో తొలిసారి గోల్డ్ సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న సింధు ఆలీతో సరదాగాలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటకు వచ్చేయడంపై కూడా సింధు స్పందించింది. “అమ్మానాన్నలను చూసి స్పోర్ట్స్ పర్సన్ కావాలని కోరుకున్నా. […]