పులివెందుల ప్రజలకు ఏపీ సీఎం జగన్ వరుస గిఫ్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించిన జగన్ సర్కార్.. తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ని నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. పులివెందులలో సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నారు. అదే ఊపులో మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్మే కేబుల్ బ్రిడ్జ్ […]