పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఇక ప్రమాదకరంగా మారుతున్న ప్రభ్ సిమ్రన్ ను స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు బట్లరు. ప్రస్తుతం బట్లర్ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.