భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత […]