షాద్ నగర్- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. అందులోను వాహనాలకు నిప్పు అంటుకుని కాలిపోతున్న సంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాగే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. రంగారెడ్డి జిల్లాలో కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారు పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో […]