తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడి వీధుల్లో నలిగిపోతుంటే.., చూసి సహించలేక, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ తరువాత 9 నెలల్లోపే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తాని దేశ వ్యాప్తంగా తెలియచేశారు యన్టీఆర్. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చేసింది. బూత్ స్థాయి నుండి క్యాడర్ బిల్డ్ చేసుకోవడంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. తన చుట్టూ పొలిటికల్ గా […]