దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, ముఖ్యమంత్రులు సంతాపం తెలియజేశారు.