ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ- కాంగ్రెస్ పార్టీ నడుమ విమర్శలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్టీపై వింత విమర్శలు చేశారు.
న్యూ ఢిల్లీ- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా రేపుతోంది. పవన్ కు హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దాదాపు అరగంట […]