హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, […]
హైదరాబాద్- తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో యుధ్దం ప్రకటించారు. హైదరాబాద్ లో ధర్నా చేయడంతో పాటు ఢీల్లీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో ధాన్యం […]