ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ భారతదేశాన్ని కూడా జయించి విశ్వ విజేత అవ్వాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మహా వీరుడి ముందు మోకరిల్లి ప్రాణ భిక్షతో గ్రీకు దేశానికి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే అలెగ్జాండర్ ని పురుషోత్తముడు ఎందుకు చంపకుండా వదిలేశాడో తెలుసా? ఒక రాఖీ అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడింది.