దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగంగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.