ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక విషయాలపై చర్చలు జరిగాయి. మరికొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా నటుడు, ఎంపీ బీజేపీ నేత రవి కిషన్ మాట్లాడుతూ.. తాను జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. “జనాభా నియంత్రణ బిల్లు తీసుకు వచ్చినప్పుడే మనం విశ్వ గురువుల కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను […]