ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్ పై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వరుసగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్ కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు.