ప్రస్తుత కాలంలో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు అధికారులు ఎంతగా అర్ధమయ్యేలా చెబుతున్నా.. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తలకు మించిన భారం అయినా అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు […]