మరణం ఎవరికి, ఎప్పుడు ఎలా వస్తుందా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి నేలకొరిగి గుండెపోటుతో మరణిస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే కూతురు గొంతులో ఆహారం ఇరుక్కుపోయి మరణించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర […]