దాదాపు ముప్పై ఏళ్ల క్రితం భారత ప్రధానితో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.