సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరకుతుంటాయి. కానీ పర్చూరు మండలం వీరన్నపాలెంలో ఉన్న మంచినీటి చెరువులో 30 కిలోల చేప చిక్కి అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. వీరన్నపాలెంలో మంచినీటి చెరువు ఉంది. అందులో సహజసిద్ధంగా పెరిగిన చేపలను మూడేళ్ల తర్వాత వేలం ద్వారా విక్రయించారు. పాటపాడుకున్న కాంట్రాక్టర్ ఆదివారం జాలర్లతో చేపలు పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారిగా భారీ సైజులో చేపలు వలలో పడ్డాయి. 25 కిలోల వరకూ ఉన్న చేపలు పదికిపైన దొరికాయి. చెరువులో […]