విద్యార్ధులు అంటే విద్యను అర్జించే వారు. అయితే కొందరు మాత్రం చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. పరీక్షలు ఎన్ని సార్లు రాసిన ఉత్తీర్ణత కావడం అనేది గగనంగా మారుతుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.