వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో వర్చువల్గా పాల్గొన్న మోదీ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యే వాహనం ఇకపై తుక్కుగా మారిపోతుంది. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఫిట్నెస్ పరీక్షలో కనుక […]
డిజటల్ ఆస్తులకు, సైబర్ నేరస్థులు ద్వారా పొంచివున్న ప్రమాదం, సైబర్ బీమా అవసరాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగతనం, ఈమెయిల్ స్పూకింగ్, సైబర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 రకాల సైబర్ నేరలకు వ్యతిరేకంగా వ్యక్తులకు బీమా సౌకర్యాలను అందిస్తుంది. సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులను సైబర్ బీమా కవర్ చేస్తుంది. పాలసీ జాబితాలో పేర్కొన్న వివిధ రకాల […]