హైదరాబాద్- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతున్నారు. కర్నూలులో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైన నేపధ్యంలో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల […]