గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఈ సంఘటన తన జీవితాన్ని అగాథంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.