రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ నిధుల విడుదల గురించిన అంశంపై కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది.