ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలు చూస్తే సామాన్యులకు మింగుడుపడని పరిస్థితి. మద్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే.. సంపాదన కొంత అయితే.. ఖర్చులు కొండంత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ క్రమంలో పేద ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తెల్ల రేషన్ ఉన్నవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2020 కరోనా కారణంగా లాక్ డౌన్ […]