బిజినెస్ డెస్క్- భారత్ లో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. గత వారంలో వరుసగా నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు శని, ఆదివారాలు కాస్త విరామం ఇచ్చాయి. మళ్లీ నిన్నటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. సోమవారం పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్పై 33 పైసల చొప్పున పెంచాయి. తాజాగా ఈ రోజు మంగళవారం మళ్లీ పెట్రోల్ పై […]