సౌరవ్ గంగూలీ, ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఒక కుటుంబంలా ఉండేది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ మరో ప్లేయర్ కు ఆప్త మిత్రుడుగా ఉండేవారు. ఆ సమష్టితత్వమే.. ఎక్కడో జింబాబ్వే కింద టీమిండియాని ప్రపంచ ఛాంపియన్స్ గా మార్చింది.