ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎదుటివారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.