కొన్ని రోజుల క్రితం అటు దేశవ్యాప్తంగా.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులు దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారితో మాట్లాడి.. ఓదార్చుతూ.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో […]