రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి.. పేద ప్రజలకు అండగా ఉంటామని అంటూనే.. తమ వర్గీయులకు కోటీశ్వరులను చేసే పనిలో నిమగ్నం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది ముసుగులో దోపిడీ కొనసాగిస్తున్నారు.