ఇటీవల కాలంలో వరుసగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి. గుండె దడ, ఆందోళన, ఎక్కవ వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి సీపీఆర్ చేసి శ్వాస అందించినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు.