ఐపీఎల్ లో ఒకే ఒక్క సెంచరీతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. అప్పటివరకు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మకు కూడా సాధ్యం కానీ ఐపీఎల్ సెంచరీని చేసి చూపించిన ఆ క్రికెటర్ ప్రస్తుతం క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇంతకు ఎవరా క్రికెటర్?