వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది.
పిల్లలు అంటే ఎటువంటి కల్మషం లేకుండా తోటి వారితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఠాలు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా చిక్కకుండా మైనర్ పిల్లలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 8 ఏళ్ల బాలుడు 30 సెకన్లలో రూ.35 లక్షలు దొంగతనం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని […]