ప్రస్తుతం దేశంలో ఏది కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి.. మరోవైపు ఖర్చులు ఎక్కువ కావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.