ఈ మద్య కాలంలో పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల మనస్థాపానికి గురై చాలా మంది విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి