ఆమె పేరు రాజేశ్వరి. గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే కరోనాతో ఆమె భర్త మరణించాడు. అయితే రాజేశ్వరి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకుంది. వడ్డీ పేరుతో అతడు రాజేశ్వరికి దగ్గరై వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?