పాకిస్థాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. భారత్ లోకి రెండుసార్లు ప్రవేశించిన ఈ విమానం దాదాపు 10 నిమిషాల పాటు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది.