తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ నటుడు శరత్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌళిలోని ఏఐజి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.