సినీ ఇండస్ట్రీలో హర్రర్ నేపథ్యంలో వచ్చి.. ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మూవీ ‘చంద్రముఖి’. 2005 లో పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార, జ్యోతిక కీలకపాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే ఈ చిత్రం అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులను భలే అలరించింది. చంద్రముఖి సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ వస్తుందని అందరూ భావించారు.. కానీ అలా జరగలేదు. చాలా కాలం తర్వాత ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. […]