ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా బంధువుల ఇంటికి రామచంద్రారెడ్డి వెళ్తుండగా కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన వాహనశ్రేణిలోని ఓ కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారని సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు […]