ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. ఈ లీకేజ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ లో పదో తరగతి ప్రశ్నా పత్రం […]