కరోనా విపత్కర పరిస్థితిల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం. మనసుని కలిచి వేచే విషాద సంఘటనలు దేశం అంతా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ ఇందుకు వేదిక అయ్యింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ 5 నిముషాలు ఆలస్యంగా రావడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు […]
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ ఒక్క మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. ప్రజల ప్రాణాలు సైతం గాలిలో దీపాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవ్వరి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సిన నాయకులు, అధికారులు కూడా పరిస్థితిలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ […]
తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. స్థానిక రుయా ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక సుమారు 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని ఎం.ఎం. 1,2,3 వార్డులో ఆరుగురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు, ఐసీయూలో ముగ్గురు మొత్తం పది మంది మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ […]