సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనలో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.